* సృష్టాది నుంచి గడచిన సంవత్సరాలు - 195 కోట్ల, 58 లక్షల, 85 వేల, 106 సంవత్సరాలు.

* స్వయంభువు మన్వంతరం నుండి ఆరు మన్వంతరాలు గడిచిపోగా ఏడవదైన వైవస్వతమన్వంతరంలో ఉన్నాం.

* 27 మహా యుగాలు గడిచి 28వ మహాయుగంలో ఉన్నాం.

* ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో 5106 ఏళ్లు గడిచాయి.

* శాలివాహన శకంలో 1927 ఏళ్లు గడిచాయి.

* ఆదిశంకరాచార్యులు అవతరించి 1216 ఏళ్లయింది.

* శ్రీరామానుజాచార్యులు అవతరించి 988 ఏళ్లయింది.

* శ్రీమధ్వాచార్యులు అవతరించి 886 ఏళ్లయింది.

* హిజరీ శకంలో 1422 ఏళ్లయింది.

* హూణ శకంలో 2009 ఏళ్లు గడిచి 2010 లో ఉన్నాం.